న్యూఢిల్లీ: ఎక్స్ప్రెస్/మెయిల్ రైలు టికెట్తోనే రాజధాని, శతాబ్ధి ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును రైల్వేశాఖ ఏప్రిల్ ఒకటి నుంచి కల్పిస్తోంది. ఓ రైలు కోసం రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులకు అందులో బెర్త్ ఖాళీ లేకుండా వెయిటింగ్...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఏ రైలైనా ఎక్కొచ్చు..!