విజయవాడ: త్వరలో రైల్వేస్టేషన్లో వైఫై సేవలు ప్రారంభిస్తామని డీఆర్ఎం రాజగోపాల్ చెప్పారు. అన్ని ప్లాట్ఫారాలపై మినరల్ వాటర్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆయన మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్ను తనిఖీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం...
త్వరలో రైల్వేస్టేషన్లో వైఫై సేవలు ప్రారంభిస్తాం: డీఆర్ఎం రాజగోపాల్