అమరావతి: విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కదలిక వచ్చింది. ప్రైవేట్ బిల్లు పెట్టేందుకు లోక్సభ సెక్రటేరియెట్ అంగీకరించింది. ప్రైవేట్ బిల్లుకు ఎంపీ రామ్మోహన్నాయుడు అనుమతి కోరారు. అంగీకారం తెలుపుతూ రామ్మోహన్నాయుడుకు లోక్సభ సెక్రటేరియెట్ లేఖ రాసింది. ప్రైవేట్...
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రంలో కదలిక