Blog Entry# 1195279
Posted: Aug 23 2014 (14:05)
No Responses Yet
ప్రయాణికురాలితో టీటీఈ అసభ్య ప్రవర్తన
దాడి చేసి రూ. 12 వేలు జరిమానా విధించిన వైనం
కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లో ప్రయాణిస్తున్న మహిళతో రైల్వే టీటీఈ అనుచితంగా మాట్లాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. సీజన్ టికెట్తో ఏసీ బోగీలో ఎక్కిన పాపానికి సదరు మహిళకు రూ.12 వేలు జరిమానా విధిస్తూ చలానా రాయడంతో పాటు ఇదేంటని ప్రశ్నించిన పాపానికి టీటీఈ గాయపర్చడం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం జరిగిన ఈ...
more... ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
click here